ఝార్ఖండ్ రిమ్స్ ఆసుపత్రిలో కరోనా కలకలం రేగింది. అక్కడ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో ఓ రోగికి కరోనా సోకడం కలకలం రేపింది.. చికిత్స తీసుకుంటున్నారు.
ఆ ఆస్పత్రిలో ఓ రోగికి కరోనా పాజిటివ్గా అని తేలింది. అయితే కరోనా సోకిన ఆ వ్యక్తికీ చికిత్స అందించిన డాక్టర్ ఉమేష్ ప్రసాద్ లాలూను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో అక్కడి అధికారులు, డాక్టర్స్ అప్రమత్తమయ్యారు. ఇక అక్కడ వైద్యులంతా క్వారెంటెన్ వైద్యులందరినీ క్వారంటైన్ అయ్యారు .
లాలూకు ప్రసాద్ కి కరోనా పరీక్షలు చేసే అవకాశం ఉంది. ఇక లాలూ జైలు నుంచి ఆస్పత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూ కొంతకాలంగా అనారోగ్యాంతో బాధపడుతున్నారు. ఝార్ఖండ్ రాంచీ నగరంలోని రిమ్స్ లోని పేయింగ్ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు.
ఇక లాలూప్రసాద్ ను చూసుకుంటున్న డాక్టర్స్ బృందాన్ని క్వారంటైన్కు పంపించారు. వాళ్లందరికీ కరోనా పరీక్షలు నిత్వహించే చర్యల్లో భాగంగా వారి నమూనాలు సేకరించారు. ఈ సంఘటనతో అక్కడి అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది.